న్యూయార్క్/న్యూఢిల్లీ: భారతదేశంలో గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చి వందలాది మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికీ సెకండ్ వేవ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది కరోనా బారినపడుతుండగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తన సొంత దేశంలో కరోనా కల్లోలంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sMnAln
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment