న్యూయార్క్/న్యూఢిల్లీ: భారతదేశంలో గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చి వందలాది మంది ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికీ సెకండ్ వేవ్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది కరోనా బారినపడుతుండగా, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తన సొంత దేశంలో కరోనా కల్లోలంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆవేదన వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sMnAln
నా గుండె బద్దలైంది: భారత్లో కరోనా పరిస్థితులపై సత్య నాదెళ్ల ఆవేదన, ‘సాయం చేస్తాం’
Related Posts:
తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరుఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగ… Read More
దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలేపుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్… Read More
ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నంశ్రీనగర్: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చ… Read More
మన్ కీ బాత్ షాదీ.. మోడీ మాటలే పెళ్లి మంత్రాలుమంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానం వెల్లివిరుస్తోంది. మరోసారి మోడీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష బలపడుతోంది. ఆ క్రమంలో కొందరు యువకులు వినూత్న ఆలోచ… Read More
పీవోకేలో దాడి నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పై భారత వాయుసేన మెరుపుదాడి చేశాక నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశీతంగా పరిశీలిస్తోంది. ఉదయం 3.30 బాలాకోట… Read More
0 comments:
Post a Comment