దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ముంబై విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా వెంటిలేటర్ల కొరత ఆసుపత్రులలో కనిపిస్తుంది. ముంబై మరియు దాని పరిసర మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాలు వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రభుత్వ జంబో కేంద్రాలు వెంటిలేటర్ మద్దతు అవసరమైన రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సుదీర్ఘ వెయిట్లిస్ట్ కలిగి ఉన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQLU6Y
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment