అమరావతి: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత ఏర్పడి ఇప్పటికే పదుల సంఖ్యలో రోగులు మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణించిన రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువగా ఆక్సిజన్ ట్యాంకర్లను పంపిస్తోంది. మిగతా రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gRauB5
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment