విజయవాడ: రాష్ట్రంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు భయానకంగా వ్యాప్తి చెందుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు పెద్దగా ఫలించట్లేదు. ఆదివారం విడుదల చేసిన బులెటిన ప్రకారం.. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 12,634 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 69 మంది కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tSyAPq
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment