ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజుకు వెయ్యి అదనపు కేసుల చొప్పున పెరిగిపోతూ ఉండటంతో ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్ధితి. దీంతో గతేడాది ప్రారంభించి ఆ త తర్వాత పట్టించుకోని కోవిడ్ ఆస్పత్రులను తిరిగి దుమ్ముదులపడంతో పాటు భారీ ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలో ఈ నియమాకాలు పూర్తి చేయడం ద్వారా కోవిడ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nml4kL
Sunday, April 25, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment