Tuesday, July 16, 2019

అన్నదాతను విస్మరించిన కేసీఆర్ సర్కార్.. దత్తన్న ఫైర్

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. వీరికి ప్రజా సంక్షేమం పట్టదని మండిపడ్డారు. రైతుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినా .. వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రైతుబంధు, రుణ మాఫీ చేస్తామని చెప్పారే కానీ .. క్షేత్రస్థాయిలో అమలుకావడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2jMdq6G

Related Posts:

0 comments:

Post a Comment