ప్రధాని మోదీ వైసీపీకి బంపరాఫర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో చేరటానికి..ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమయంలో రాజకీయంగా చంద్రబాబును ఘోరంగా ఓడించి.. ఒంటి చేత్తో ఏకపక్ష విజయం సాధించిన జగన్ పై ప్రధాని మోదీ అప్యాయత చూపిస్తున్నారు. తామిద్దరం కలిసి ఏపీని అత్యున్నత స్థానాలకు తీసుకొని వెళ్తామని మోదీ స్పష్టం చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wQ7Gvq
జగన్కు మోదీ..షా బంపరాఫర్ : ఏపీ సీఎం అంగీకరిస్తారా : ఎవరికి దక్కేను ఆ ఛాన్స్..!
Related Posts:
చంద్రబాబుపై కేసు: ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరామర్శ పేరుతో ఏపీకి రాక..మహానాడు..లాక్డౌన్విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా న్యాయవాది ఒకరు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయం… Read More
హిమాలయన్ కంట్రీని వణికించిన జంట భూకంపాలు: 20 నిమిషాల వ్యవధిలో: 2015 నాటి ఉత్పాతంఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్ను జంట భూకంపాలు నిలువెల్లా వణికించాయి. 2015 నాటి ఉత్పాతాన్ని గుర్తుకు తెచ్చాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత మధ్య స్థాయిలో … Read More
ఏపీలో వెల్లువలా కరోనా కేసులు: ఒక్కరోజులో 98 మందికి: ఇదే టాప్..మున్ముందు ఇంకెంతోఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్కసారిగా భయానకంగా పెరిగింది. వెల్లువలా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఇదివరకెప్పుడూ లేనన్ని కేసులు వెల… Read More
బెజవాడలో గ్యాంగ్వార్: కత్తులు, రాళ్ల దాడులతో రెచ్చిపోయిన విద్యార్థులు, ఒకరు మృతిఅమరావతి: విజయవాడలో కాలేజీ విద్యార్థులు వీధి రౌడిల్లా రెచ్చపోయారు. నడిరోడ్డుపై కత్తులు, రాళ్ల దాడులతో వీరంగం సృష్టించారు. పడమటలో రెండు విద్యార్థి గ్రూప… Read More
నిమ్మగడ్డ పునర్నియామకం జరిగినట్లే.. సుమోటోగా విజయసాయిని దించేసిన జగన్.. టీడీపీ దాడి..రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొనసాగవచ్చంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదం కొనసాగుతోంది. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టినట్టుగా స… Read More
0 comments:
Post a Comment