ప్రధాని మోదీ వైసీపీకి బంపరాఫర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంలో చేరటానికి..ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటానికి జగన్ సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమయంలో రాజకీయంగా చంద్రబాబును ఘోరంగా ఓడించి.. ఒంటి చేత్తో ఏకపక్ష విజయం సాధించిన జగన్ పై ప్రధాని మోదీ అప్యాయత చూపిస్తున్నారు. తామిద్దరం కలిసి ఏపీని అత్యున్నత స్థానాలకు తీసుకొని వెళ్తామని మోదీ స్పష్టం చేసారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wQ7Gvq
జగన్కు మోదీ..షా బంపరాఫర్ : ఏపీ సీఎం అంగీకరిస్తారా : ఎవరికి దక్కేను ఆ ఛాన్స్..!
Related Posts:
ఎంత దూరం ప్రయాణిస్తే అంతే చార్జ్...ఎప్రిల్ నుండి అమల్లోకి రానున్న రైల్వే చార్జీలు...దూర ప్రాంత రైలు ప్రయాణికలకు రైల్వే శాఖ శుభవార్తను అందించింది..తాము ప్రయాణం చేసే లింకు రైలు మిస్సయితే డబ్బులు వాపసు ఇచ్చేందుకు సిద్దమయ్యింది..ఇది ఎప్రి… Read More
హవ్వ! టీటీడీ వద్ద నిధుల్లేవట! వందల కోట్ల రూపాయలు ఏమౌతున్నట్లు?తిరుపతిః ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్ష మందికిపైగా భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం తి… Read More
జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిః ఘాటుగా స్పందించిన నారా లోకేష్గుంటూరుః గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. జనసేన ప్రచార రథాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కొందరు … Read More
పుల్వామా ఉగ్రదాడి తరువాత కుండ లస్సీతో పండగ చేసుకున్న విద్యార్థినులుజైపూర్ః జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన ఘట… Read More
ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశ్న, కంటతడి పెట్టిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లక్నో: పుల్వామా దాడిలో అమరజవాన్లను తలుచుకొని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంటతడి పెట్టారు. శనివారం నాడు లక్నోలో ఇంజినీరింగ్ విద్యార్థులతో… Read More
0 comments:
Post a Comment