Tuesday, June 11, 2019

నా పూర్తి సహకారం జగన్‌‌కు ఉంటుంది: శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్

అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యవసాయ రంగంలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన రైతు భరోసా కార్యక్రమాన్ని అభినందించారు. రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసన్న స్వామినాథన్... జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి కూడా రైతు పక్షపాతిగా పేరుగాంచారన్నారు. వైయస్ఆర్‌తో తనకు మంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WwlANZ

Related Posts:

0 comments:

Post a Comment