అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛైర్మన్ పదవులను దక్కించుకున్న ఆ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ నేత సుగవాసి ప్రసాద్బాబు రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవక ముందే- మరొకరు రాజీనామా చేశారు. ఈ సారి జూపూడి ప్రభాకర్ వంతు వచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wy0I8S
Tuesday, June 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment