Wednesday, July 3, 2019

ఖరీఫ్‌కు మద్దతు ధర పెంచేందుకు కేంద్రం ఓకే.. ఎంత పెరిగిందో తెలుసా ..!! ముగిసిన క్యాబినెట్

న్యూఢిల్లీ : వానాకాలం పంటకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతోపాటు మూడు ఎయిర్‌పోర్టులను లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత తీసుకున్న కీ డిషిషన్స్ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వివరించారు. దీంతోపాటు మూడు కీలక బిల్లులకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. మద్దతు ధర ..ఖరీఫ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XMNIB1

Related Posts:

0 comments:

Post a Comment