హైదరాబాద్ : కార్పొరేటర్గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారనే కారణంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు సంతానమున్నా.. ఎన్నికల అఫిడవిట్లో ఇద్దరిని మాత్రమే చూపించారనే సాకుతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30bMmNL
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్పై వేటు.. సంతానమే కారణమా?
Related Posts:
హేమాహేమీల మధ్య ఉద్ధవ్ ప్రమాణం: స్పెషల్ అట్రాక్షన్..ముఖేష్ అంబానీ ఫ్యామిలీ..సోనియా, రాహుల్ డుమ్మాముంబై: ముంబైలోని శివాజీ పార్కులో వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్రకు ఆయన … Read More
సోదరీకి బదులు 100కు ఫోన్ చేసి ఉంటే బాగుండేది..హోంమంత్రిదారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తన సోదరీకి బదులుగా పోలీసుల రక్షణ కోసం 100కు డయల్ చేసి ఉండాల్సిందని తెలంగాణ హోంమంత్రి మహ్మమూద్ ఆలీ అన్నార… Read More
ప్రియుడే హంతకుడు...!! శవానికి కొత్తబట్టలు... వరంగల్ యువతి హత్య మిస్టరీవరంగల్ నగరంలో అత్యాచారం, హత్యకు గురైన యువతి కేసులో పోలీసులు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన యువకుడితో... హత్యకు గురైన మానస ఆరునెలలుగా ప… Read More
Karem Sivaji: వైసీపీ తీర్థం పుచ్చుకున్న కారెం శివాజీ: పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి..!అమరావతి: మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన… Read More
priyanka Reddy Murder: నటి ప్రత్యూష తల్లి స్పందన, కీలక సూచనలుహైదరాబాద్: నగర శివారులోని శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసును పోలీసులు 24 గంటలలోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిని అదుపు… Read More
0 comments:
Post a Comment