హైదరాబాద్ : కార్పొరేటర్గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారనే కారణంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు సంతానమున్నా.. ఎన్నికల అఫిడవిట్లో ఇద్దరిని మాత్రమే చూపించారనే సాకుతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30bMmNL
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్పై వేటు.. సంతానమే కారణమా?
Related Posts:
అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజే....!? సీఎం జగన్ సమాలోచనలు: ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదంతో వాయిదా..!ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజుకే పరిమితం కానున్నాయి. కరోనా ప్రభావంతో ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేయటం శ్రేయస్కరం కాదని అధికారులు ప్రభుత్వాని… Read More
Janata Curfew: కేసీఆర్పై జగ్గారెడ్డి ప్రశంసలు.. ప్రధాని మోడీపై కూడా... ఎందుకంటే..కేసీఆర్, హరీశ్ రావు పేరు ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాంటి నేత మాట తీరు మారింది. అవును కరోనాకు స… Read More
Janata Curfew: ఇంట్లో ఉండే కరోనాను ఖతం చేద్దాం, కర్ప్యూ సందర్భంగా ఫ్యామిలీతో మంత్రులు బిజీ...తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇంటి వద్ద ఉండిపోయారు. పిల్ల పాపలతో సర… Read More
కరోనా ఎఫెక్ట్ .. మార్చి 31 వరకు కర్ణాటక షట్ డౌన్.. రెండు నెలల రేషన్ ఫ్రీదేశంలో కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 336కు చేరుకోగా ఆరుగురు మృతి చెందిన పరిస్థితి .ఇక పల… Read More
కర్ఫ్యూతో వైరస్ ను అడ్డుకోవచ్చా.. సైంటిస్టులు తేల్చిందేంటి.. వైరస్ జీవితకాలాన్ని ఎలా కనిపెట్టారు?కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆదివారం(మార్చి 22)న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాలకు … Read More
0 comments:
Post a Comment