హైదరాబాద్ : కార్పొరేటర్గా చలామణీ కావడానికి నిజాన్ని దాచిపెట్టారనే ఆరోపణలతో కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్యపై వేటు పడింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారనే కారణంతో ఆమె ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు ముగ్గురు సంతానమున్నా.. ఎన్నికల అఫిడవిట్లో ఇద్దరిని మాత్రమే చూపించారనే సాకుతో బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30bMmNL
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్పై వేటు.. సంతానమే కారణమా?
Related Posts:
డొనాల్డ్ ట్రంప్ని ఏకీపారేసిన ట్వీట్టర్.. మెలానియా సహా టీం మొత్తం.. కారణమిదే..అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే రిపబ్లికన్ అభ్యర్థి, ప్రెసిడెంట్ ట్రంప్ లక్ష్యంగా నెటిజన్లు కామెంట్… Read More
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: పశ్చిమగోదావరిలో అత్యధికం, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, భారీ సంఖ్యలో మాత్రం పాజటివ్ కేసులు రావడం లేదు. భారీ సంఖ్యలో పరీక్షలు చేస… Read More
అమెరికాలో దారుణం: సీనీ ఫక్కీలో భయానక హత్యలు -పోలీసుల ఫైరింగ్పైనా అనుమానాలు''అసలే ఎన్నికల టెన్షన్.. టీవీలో సీరియస్ గా వార్తలు చూస్తున్న నాకు.. సడన్ గా తుపాకి పేలుడు శబ్దం వినిపించింది.. నిమిషం వ్యవధిలోనే నాలుగైదు రౌండ్ల కాల్ప… Read More
నో రిటైర్మైంట్: నితీశ్ కామెంట్స్పై పార్టీ రియాక్షన్.. సీరియస్గానే చేశారు.. కానీ...బీహర్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత ప్రచారం నేటితో ముగిసింది. అయితే సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని క… Read More
‘మమత టీఎంసీని విసిరిపారేయండి, బంగారు బెంగాల్ కోసం బీజేపీకి పట్టం కట్టండి’కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2021లో రాష్ట్రంలో జరిగే అసెంబ్ల… Read More
0 comments:
Post a Comment