Wednesday, July 3, 2019

తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లు

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగదు, నగలే తప్ప .. ఎవరైతే ఏంటి అనుకున్నారో ఏమో కానీ తమ పని కానిచ్చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిని నిలువుదోపిడీ చేశారు. దీంతో వారు జరిగిన ఘటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30eg2tN

Related Posts:

0 comments:

Post a Comment