తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో దొంగలు రెచ్చిపోయారు. భక్తులనే కాదు ఏకంగా మంత్రి బంధువులను కూడా వదల్లేరు. తమకు కావాల్సింది నగదు, నగలే తప్ప .. ఎవరైతే ఏంటి అనుకున్నారో ఏమో కానీ తమ పని కానిచ్చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారిని నిలువుదోపిడీ చేశారు. దీంతో వారు జరిగిన ఘటన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30eg2tN
తిరుమలలో దొంగల బీభత్సం..మంత్రి బంధువులను వదలని కేటుగాళ్లు
Related Posts:
ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ సమావేశం.. కశ్మీర్ అంశంపై చర్చ...ఐక్యరాజ్యసమితి సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశం అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షణ రహస్యంగా కొనసాగుతోంది. భద్రతా మండలిలో స… Read More
ఆరోగ్యశ్రీ కార్డా, ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లండి.. ప్రైవేట్ ఆసుపత్రుల నిరాకరణ..హైదరాబాద్ : తెలంగాణలో ఆరోగ్యశ్రీకి బ్రేకులు పడ్డాయి. ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిచేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ… Read More
వాషింగ్టన్ లో సీఎం జగన్ కు ప్రవాసాంధ్రుల స్వాగతం : జై జగన్ నినాదాలతో ఆహ్వానం (వీడియో)...ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ సీఎం జగన్ కు ప్రవాసాంధ్రులు వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. అక్కడి భారత… Read More
తండ్రి దొంగ.. తనయుడు పోలీస్..! ఫన్నీ వీడియో వైరల్హైదరాబాద్ : తండ్రి దొంగ.. తనయుడు పోలీస్.. ఇదేదో నిజంగా కాదండీ. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఫన్నీ సన్నివేశం అన్నమాట. చిన్నపిల… Read More
తండ్రి ఇతర వంశస్థులను పెళ్లి చేసుకుంటే... కొడుకుకు శిక్ష, గిరిజనుల్లో వింత అచారంభారత దేశం ఓవైపు పాశ్చాత్య పోకడలలకు వెళుతుంటే..మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులాలు, మతాల పట్టింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివాహాల విషయం… Read More
0 comments:
Post a Comment