న్యూఢిల్లీ/హైదరాబాద్ : బీజేపి ప్రభుత్వ విధానాలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అమాయుకులపై మూకదాడులు పెరిగిపోయాయని ఘాటుగా విమర్శించారు. అభివృద్ది చెందుతున్న సమాజంలో ఇలాంటి దాడులు ఎంతవరకూ శ్రేయస్కరమని ఆమే ప్రశ్నిస్తున్నారు. మూకదాడులపై కఠిన చట్టం తీసుకురావడంలో బీజేపీ నాన్చివేత ధోరణితో వ్యవహరిస్తోందని మాయావతి విమర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JH3y78
బీజేపీ ఉదార స్వభావం వల్లే మూకదాడులు..! కమలంపై మరోసారి మండిపడ్డ మాయావతి..!!
Related Posts:
కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన.. ఎన్డీఏ సర్కార్పై దీదీ నిప్పులుకోల్కతా : కశ్మీర్లో పరిస్థితి ఏం బాగోలేదన్నారు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కశ్మీర్ లోయలో 40 వేల మంది బలగాలను మొహరించి .. పరిస్థితి … Read More
విచిత్రం: మంత్రులే లేని నాలుగు మంత్రివర్గ సమావేశాలు, సీఎం యడియూరప్ప సంతకం !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు విచిత్రమైన సంఘటనలు ఎదురౌతున్నాయి. ఒక్క మంత్రి కూడా లేకుండానే సీఎం యడియూరప్ప మంత్రివర్గం సమావేశాలు నిర… Read More
కేఏ పాల్ అడ్డంగా దొరికిపోయారు..! తొమ్మిదేళ్ల తరువాత తెర మీదికి ఆ కేసుమహబూబ్ నగర్: ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది… Read More
టీడీపీకి దివ్యవాణీ గుడ్ బై..!! ఆ పార్టీ వైపే అడుగులు : రోజాకు ధీటుగా టీడీపీలో ఎవరు..!!టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పె… Read More
హ్యాట్సాప్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ : నదిలో చిక్కుకున్న కార్మికులను కాపాడిన సైనికులు (వీడియో)శ్రీనగర్ : నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద పనులు జరుగుతున్నాయి. ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలో వరద ప్రవాహం పొంగి వచ్చింది. అక్కడే గోడ మీద బిక్… Read More
0 comments:
Post a Comment