దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతోన్న సమయంలోనే వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, వీటికి తోడు ఆక్సిజన్ మరణాలు రోజురోజుకూ పెరుగుతుండటం అందరినీ కలవరపెడుతున్నది. అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఫార్మా అధినేత అదర్ పూనావాలాకు బడా నేతల నుంచి బెదిరింపులు రావడంతో ఆయన ఇండియా వదిలేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33c8lYr
Monday, May 3, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment