Saturday, July 13, 2019

జగన్ మౌనం వీడాలి..! వర్గీకరణకు చొరవ చూపాలన్న మందకృష్ణ..!!

అమరావతి/హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి మౌనం వీడి స్పష్టమైన వైఖరి చెప్పాలని ఎస్సీ నాయకులు మందకృష్ణ మాదిగ అన్నారు. కృష్ణాజిల్లా నందిగామలో ఆయన మాట్లాడుతూ...తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్గీకరణకు అప్పుడు అనుకూలంగా ఉన్నారు .ఆయన అడుగుజాడల్లో నడిచే జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. ఎంపీ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LmyXyT

Related Posts:

0 comments:

Post a Comment