న్యూఢిల్లీ: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ దినదిన గండంగా మారుతోంది. దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఐపీఎల్నూ వదిలి పెట్టట్లేదు. ఒక్కొక్కరుగా క్రికెటర్లు, సపోర్టింగ్ టీమ్ వైరస్ బారిన పడుతున్నారు. క్వారంటైన్ల పాలవుతున్నారు. ఈ పరిణామాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ed8aSW
దినదిన గండం: ధోనీసేనలో కరోనా: పేలిన బయోబబుల్: ఐపీఎల్ను కమ్మేసిన వైరస్: మ్యాచ్ డౌట్
Related Posts:
వామ్మో .. లిప్ట్లో బాలుడు, గోడబద్దలు కొట్టిన సిబ్బంది ...హైదరాబాద్ : గంట కాదు రెండు గంటలు కాదు .. ఏకంగా నాలుగు గంటలు. సరిగా గాలి రాని పరిస్థితి. ఒక్కరే .. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అదేం గదిలోనే, హాలీడే స్పాట… Read More
గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2019: అత్యంత శాంతియుత దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?ప్రపంచ దేశాల్లో శాంతి కరువైంది. కొన్ని దేశాల్లో ఉగ్రదాడులు జరుగుతుండగా మరికొన్ని దేశాల్లో అంతర్గత వ్యవహారాలతో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఈ క్రమంలోనే … Read More
కర్ణుడి చావు, నా ఓటమికి వంద కారణాలు .. బూర నర్సయ్య సంచలనంభువనగిరి : టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణుడి చావుకి వంద కారణాలు ఉన్నట్టు .. తన ఓటమికి కూడా వంద కారణాలు ఉన్నాయని… Read More
కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలుజమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదు… Read More
ఇక నాలుగో శనివారం కూడా సెలవురోజే! ఉత్తర్వులు జారీ.. తక్షణమే అమలు!బెంగళూరు: సాధారణంగా ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. దీనికి అదనంగా మరో శనివారం కూడా జ… Read More
0 comments:
Post a Comment