Monday, May 3, 2021

జగ్మోహన్ మరణం దేశానికి గొప్ప నష్టం -మాజీ గవర్నర్, బీజేపీ వెటరన్‌కు ప్రధాని మోదీ నివాళి

జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ వెటరన్ జగ్మోహన్ మల్హోత్రా అలియాస్ జగ్మోహన్ ఇక లేరు. దేశంలో పట్టణాభివృద్దికి సంబంధించి సంచలన సంస్కరణలెన్నో తెచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న జగ్మోహన్ ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన వయసు 94ఏళ్లు. కాగా, జగ్మోహన్ మరణంపై ప్రధాని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QJgoJT

0 comments:

Post a Comment