Monday, May 3, 2021

తెలంగాణలో కరోనా: 80%లక్షణాల్లేవు -ఒకేరోజు 59మంది మృతి -కొత్తగా 6,876 కేసులు -వెంటిలేటర్ అంబులెన్స్ కొరత

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నాటి బులిటెన్ లో కొత్త కేసులు 5వేలోపు, మరణాలు 50లోపు నమోదుకాగా, మంగళవారం నాటి లెక్కల్లో భారీ పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో నమోదవుతోన్న కొవిడ్ పాజిటివ్ కేసుల్లో 75 నుంచి 80 శాతం కేసులు అసింప్టమాటింగ్(లక్షణాలేవీ లేకుండానే కొవిడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vDteYB

Related Posts:

0 comments:

Post a Comment