తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నాటి బులిటెన్ లో కొత్త కేసులు 5వేలోపు, మరణాలు 50లోపు నమోదుకాగా, మంగళవారం నాటి లెక్కల్లో భారీ పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో నమోదవుతోన్న కొవిడ్ పాజిటివ్ కేసుల్లో 75 నుంచి 80 శాతం కేసులు అసింప్టమాటింగ్(లక్షణాలేవీ లేకుండానే కొవిడ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vDteYB
తెలంగాణలో కరోనా: 80%లక్షణాల్లేవు -ఒకేరోజు 59మంది మృతి -కొత్తగా 6,876 కేసులు -వెంటిలేటర్ అంబులెన్స్ కొరత
Related Posts:
భారీ హవాలా నగదు స్వాధీనం... హైదరాబాద్ బంజారాహిల్స్లో నిందితుల పట్టివేత...హైదరాబాద్లోని బంజారాహిల్స్లో హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీ… Read More
జగన్ మరో మాస్టర్ ప్లాన్- ఒకేసారి బీజేపీ, టీడీపీకీ చెక్- కేంద్ర పథకాల్లో అవినీతిపై కన్ను..ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సీబీఐ పేరు వినిపిస్తోంది. తాజాగా అంతర్వేది ఘటనలో విపక్షాలు కోరిన విధంగా సీబీఐ విచారణకు ఆదేశించిన సీఎం జగన్ .. అంతటితో ఆగకు… Read More
దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ పాలన పై విరుచుకుపడ్డారు. టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ర… Read More
మధ్యవర్తిత్వంలో ట్రంప్ ఘటికుడే: దశాబ్దాల శతృత్వానికి తెర: మూడు దేశాల మధ్య అబ్రహం అకార్డ్స్వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ చారిత్రాత్మక సంఘటనకు తెర తీశారు. దశాబ్దాలుగా భగ్గుమంటోన్న శతృత్వానికి చరమగీతం పాడారు. మధ్య తూర్పులో… Read More
త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలుఅమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్… Read More
0 comments:
Post a Comment