ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి గల కారణం తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. పాకిస్థాన్ ఆర్మీకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MpJrxj
ఇళ్లపై కూలిన ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్.. 13 మంది మృతి
Related Posts:
బూతుల మంత్రులు, సన్నాసిలు.. దేవినేని ఉమ ధ్వజం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. సీఎం జగన్, మంత్రులు, సజ్జల లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో… Read More
అగ్రరాజ్యాధినేతగా జో: యంగెస్ట్ ఆయనే.. ఓల్డెస్టూ ఆయనే: రిపేర్లు చాలా ఉన్నాయ్: ఫస్ట్ స్పీచ్వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస… Read More
విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు: కళా వెంకట్రావ్ అరెస్ట్: శ్రీకాకుళం ఉద్రిక్తత: బీసీ కార్డ్ తీసిన టీడీపీశ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పర్వం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్… Read More
రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్.. త్వరలో ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా: ఈటల రాజేందర్ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో కూడా తెలంగాణ ప్రభు… Read More
జగన్ వేట మొదలైంది -ఆలయాల కేసుల్లో టార్గెట్ టీడీపీ -అదుపులో బుచ్చయ్య చౌదరి పీఏ -వరుస అరెస్టులుఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బ… Read More
0 comments:
Post a Comment