ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్లో కూడా తెలంగాణ ప్రభుత్వం తనదైన ముద్ర వేసిందని చెప్పారు. ప్రతి రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన కొవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39TmnkA
రోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్.. త్వరలో ప్రైవేట్ ఆస్పత్రులకు టీకా: ఈటల రాజేందర్
Related Posts:
డాక్టర్పై రోగి బంధువుల దాడి, పుర్రె ప్రాక్చర్, ట్రీట్మెంట్ అందించకుండా వైద్యుల నిరసనకోల్కతా : పశ్చిమబెంగాల్లో ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. అయితే సోమవారం రాత్రి మహ్మద్ సాహిద్ అనే… Read More
2100 మంది రైతుల బ్యాంకు అప్పులను చెల్లించిన హీరో అమితాబ్...హీరోలంటే సినిమాలు తీయడం డబ్బులు సంపాదించుకోవడం.. అప్పుడడప్పుడు దానాలు చేయడం...ఇలా కోట్ల రుపాయలు సంపాదించుకున్న వారు సైతం ఇదే చేస్తారు. కాని సినిమా హీర… Read More
జగన్ సాక్షిగా అంటూ ఎమ్మెల్యే ప్రమాణం: కోటంరెడ్డి రెండు సార్లు: బాలయ్యతో వైసీపీ ఎమ్మెల్యేలు..!అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఆసక్తి కర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో అధినేతల మీద భక్తి చాటుకున్నారు. ఇద్దరు వైసీ… Read More
ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందిఅస్సోం: జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ … Read More
పోటెత్తుతున్న పోర్బందర్: మహాత్ముడు పుట్టిన గడ్డ అతలాకుతలం!అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ గుజరాత్పై పెను ప్రభావాన్ని చూపుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ తీరంలోని అనేక ప్రాంతాల్లో భారీ న… Read More
0 comments:
Post a Comment