ఒకటీ రెండూ కాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కొద్దీ చిన్నా, పెద్ద, ప్రముఖ ఆలయాలపై దాడులు, అనూహ్య ఘటనలను చోటుచేసుకోవడం, వాటికి మీరంటూ మీరే బాధ్యులంటూ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఆలయాల ఘటనల్లో కుట్ర కోణాలు లేవంటూనే.. వాటితో సంబంధమున్న కేసుల్లో టీడీపీ నేతలు, వారి అనుచరుల అరెస్టుల పర్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bVKH88
జగన్ వేట మొదలైంది -ఆలయాల కేసుల్లో టార్గెట్ టీడీపీ -అదుపులో బుచ్చయ్య చౌదరి పీఏ -వరుస అరెస్టులు
Related Posts:
ఊహకు కూడా అందని రేంజ్లో: 2,61,500 కొత్త కేసులు: కరోనా కాటుకు 1501 మంది బలిన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా కరోనా వైరస్ విజృంభిస్… Read More
విలియమ్సన్ గాయంపై అప్డేట్: కేన్ ఆడటంపై తేల్చేసిన డేవిడ్ వార్నర్చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో తలపడిన సన్రైజర్స్ హైదరాబాద… Read More
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కుల ధృవీకరణ వివాదం అనూహ్య మలుపు తిరిగింది. విజయనగరం జిల్లా కురుపాం (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీచేసి … Read More
ఆపద్బాంధవా.. ఆరెంజ్ ఆర్మీ రక్షకా: నీ కోసమే వెయిటింగ్ ఇక్కడచెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్ తీరు మారలేదు. ఆటతీరును మెరుగుపరచుకోలేదు. తొలుత బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తే.. ప్రత్యర్థికి స్వల్ప స్కోరును లక్ష్య… Read More
నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరిన జగన్-తొలిసారి- ఎందుకో తెలుసా ?పొరుగు రాష్ట్రాల్లో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలతో అంటీ ముట్టనట్టుగా ఉండే సీఎం జగన్ తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరార… Read More
0 comments:
Post a Comment