Wednesday, January 20, 2021

బూతుల మంత్రులు, సన్నాసిలు.. దేవినేని ఉమ ధ్వజం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. సీఎం జగన్, మంత్రులు, సజ్జల లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీలో బపూన్, సన్నాసి, బూతుల మంత్రులు ఉన్నారని తెలిపారు. సీఎం జగన్‌కు ధైర్యం ఉంటే ఢిల్లీ పర్యటన వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwvdZv

Related Posts:

0 comments:

Post a Comment