ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. సీఎం జగన్, మంత్రులు, సజ్జల లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీలో బపూన్, సన్నాసి, బూతుల మంత్రులు ఉన్నారని తెలిపారు. సీఎం జగన్కు ధైర్యం ఉంటే ఢిల్లీ పర్యటన వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwvdZv
బూతుల మంత్రులు, సన్నాసిలు.. దేవినేని ఉమ ధ్వజం..
Related Posts:
ఆ కాలేజీలో పాకిస్తాన్ జెండాలు... ఉగ్రవాదులు నక్కి ఉన్నారా..?కోజికోడ్: కాలేజీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడంతో వారిని అరెస్టు చేసిన ఘటన కేరళలో… Read More
పదవీ విరమణ రోజే పోలీస్ శాఖపై సంచలన ఆరోపణలు చేసిన సిఐ దాసరి భూమయ్య ..ఎవరైనా ఉద్యోగ విరమణ సమయంలో తన ఉద్యోగ జీవితంలో వారు సాగించిన ప్రయాణాన్ని, పడిన ఇబ్బందుల్ని గుర్తు చేసుకుని, వాటిని తాను ఎలా అధిగమించారో చెప్తూ సహ ఉద్యో… Read More
సాహో పై సోషల్ మీడియాలో సెటైర్లు..! పబ్జీ గేమ్ కాపీ కొట్టి సినిమా తీసేశారా ..?హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచన… Read More
తాగుబోతులకు షాక్, ఆధార్ లింక్ ! పీకలదాక తాగితే డ్రాప్ చెయ్యాలి, సరుకులు ఫ్రీ, జోక్ కాదు !బెంగళూరు: తాగుబోతులకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వడానికి సిద్దం అయ్యిందని సమాచారం. ఇక ముందు నేరుగా బార్ కు వెళ్లి డబ్బులు ఇచ్చి మద్యం సేవించడానికి అవకా… Read More
వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి..! విద్యుత్ సంస్థల్లో దోపిడీని నిరూపిస్తానంటున్న కాంగ్రెస్ ఎంపీ..!!హైదరాబాద్: తెలంగాణలో చెలరేగిన విద్యుత్ కొనుగోళ్ల రచ్చ ఇప్పట్టో చల్లారేలా కనిపించడం లేదు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరిగిందని, అందుకు ట్రాన్స్ కో … Read More
0 comments:
Post a Comment