శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పర్వం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న టీడీపీ నాయకులతో పాటు కొందరు సీనియర్లనూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ వరుస అరెస్టుల పర్వం.. రాజకీయ దుమారానికి తెర తీసింది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ తెలుగుదేశం నేతలు భగ్గుమంటున్నారు. ఉద్దేశపూరకంగానే జగన్ సర్కార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y0c3BL
విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు: కళా వెంకట్రావ్ అరెస్ట్: శ్రీకాకుళం ఉద్రిక్తత: బీసీ కార్డ్ తీసిన టీడీపీ
Related Posts:
ఇప్పుడూ రైతులకు మద్దతుగానే: గ్రేటా థన్బర్గ్, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులున్యూఢిల్లీ: మనదేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ మరోసారి తన మద్దతును తెలియజేస్తూ ట… Read More
మరుపురాని ప్రయాణం మళ్లొచ్చె -హైదరాబాద్లో 25 డబుల్ డెక్కర్ బస్సులు -రూట్లివే -ముహుర్తం ఎప్పుడంటేహైదరాబాద్ మహానగరానికి చార్మినార్ ఎంత ఫేమసో.. ఒకప్పుడు డబుల్ డెక్కర్ అన్నా అంతే క్రేజ్ ఉండేది. ఆ బస్సు ఎక్కేందుకు నగరవాసులు, జిల్లాల నుంచి వచ్చే వా… Read More
శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ మిస్సింగ్.. కుటుంబ సభ్యుల్లో టెన్షన్... ఏం జరిగి ఉంటుంది?ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తించిన శిరోముండనం ఘటనలో బాధితుడు ప్రసాద్ అదృశ్యమయ్యాడు. తన భర్త కనిపించడం లేదంటూ వర ప్రసాద్ భార్య కౌసల్య తూర్పు గోదావరి జ… Read More
'కొంగు పట్టి అడుగుతున్నా.. మీ బిడ్డ లాంటిదాన్ని సారు..' ఎమ్మెల్సీ పల్లా కాళ్లపై పడి వేడుకున్న మహిళ...టీఆర్ఎస్ ఎమ్మెల్సీ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన ఎదురైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగం … Read More
క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి.!అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న విప్ గొంగిడి సునిత.!హైదరాబాద్ : క్యాన్సర్ మహమ్మారిపై విస్తృతంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత పేర్కొన్నారు. అశ్విన్స్ క్యాన్సర్ కే… Read More
0 comments:
Post a Comment