Tuesday, July 30, 2019

కశ్మీర్‌ కాల్పులు... ఇద్దరు పాక్ ,మరోకరు భారత ఆర్మీ జవాన్ల మృతి...

పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే లైన్‌ ఆఫ్ కంట్రోల్‌ వెంట ఉన్న మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఇండియన్ జవాన్ మృత్యువాత పడగా మరో ఇద్దరు పాకిస్థాన్ జవానులు సైతం మృతి చెందారు. కాగా రెండు సోమవారం ఉదయం కూడ కాల్పులు జరపడంతో భారత్ చెందిన ఓ చిన్నారీ సైతం మృత్యువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ymrUhj

Related Posts:

0 comments:

Post a Comment