Thursday, June 6, 2019

అసెంబ్లీని క్యాంప్ ఆఫీస్‌కు మార్చుకోండి... కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్ ...ధర్నా చేస్తున్న నేతల అరెస్ట్...

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లొ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆందోళనబాట పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోపాటు మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJXRhq

Related Posts:

0 comments:

Post a Comment