Thursday, June 6, 2019

ఓటమిని సమీక్షించిన పవన్.. ఓటు వేసిన వారందరికీ థాంక్స్... ఇది కూడా ఓ అనుభవమే

అమరావతి : ఇటీవల ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటేసిన ప్రజలకు ఆ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. నాలుగేళ్ల పార్టీకి లక్షల ఓట్లు వచ్చాయని .. కానీ ఓటమి కూడా ఒక అనుభవం అని పేర్కొంది. గురువారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన అధినేత పవన్ అధ్యక్షతన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQhCOZ

Related Posts:

0 comments:

Post a Comment