లక్నో: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రం.. ఉత్తర ప్రదేశ్. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతోందీ రాష్ట్రం. సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉంటుంది కూడా. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే రాజకీయంగా, అధికారపరంగా పావులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iskgtQ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ..యోగి సర్కార్లో పెను మార్పులు: ఆర్ఎస్ఎస్ మార్క్
Related Posts:
అట్టుడుకుతోన్న ఇజ్రాయెల్: గాజాపై భీకర ప్రతిదాడి: కుప్పకూలిన 13 అంతస్తుల అపార్ట్మెంట్జెరూసలేం: కొద్దిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న పాలస్తీనా-గాజా మధ్య దాడులు, ప్రతిదాడులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జనావాసాలను లక్ష్యంగా చే… Read More
Twitter: పిట్ట కొంచెం.. విరాళం ఘనం: భారత్కు భారీ డొనేషన్: ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని సంస్థకున్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. రెండురోజుల వ్యవధిలో 70 వేలకు పైగా పాజిటివ్ కేసల సంఖ్య తగ్గడం ఊరటన… Read More
ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం: అగ్నిగోళంలా ఆ సిటీ: స్టేట్ ఎమర్జెన్సీని విధించిన ప్రధానిజెరూసలేం: ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం రగులుకుంది. ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య అంతర్గత పోరు బట్టబయలైంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు పరస్పరం దాడులకు … Read More
భర్తకు వీడియోకాల్..అంతలోనే: ఇజ్రాయెల్లో కేరళ మహిళ దుర్మరణం: కేంద్రమంత్రి దిగ్భ్రాంతితిరువనంతపురం: ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య చెలరేగిన యుద్ధం తరహా వాతావరణం, రాకెట్ల దాడుల్లో భారతీయ మహిళ ఒకరు దుర్మరణం పాలయ్యారు. గాజా స్ట్రిప్ను కేంద్… Read More
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ముగ్గురు కార్మికులు మృతి, మరొకరి పరిస్థితి విషమంనెల్లూరు: జిల్లాలోని వింజమూరు మండలం చండ్రపడియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. రసాయనిక పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మరణించారు. మరొకరి పరిస్థి… Read More
0 comments:
Post a Comment