హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సైబరాబాద్ పోలీసులు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను చేపట్టారు. కొద్దిసేపటి కిందటే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇది. 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34SUvew
Mega vaccination: హైదరాబాద్లో ఒకేరోజు 40 వేల మందికి: అక్కడ ప్రారంభం
Related Posts:
love jihad: కరోనా కాలంలో ఇదేం రామాయణం, మీరే ఏం చేస్తారో తెలీదు, ఆపండి, సీఎం !లక్నో/ ఉత్దర్ ప్రదేశ్: ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం యువతి, యువకుడి ఇష్టానికి సంబంధించిన విషయం. ప్రేమ పెళ్లిళ్లలను అడ్డుకోవడానికి చాలా సందర్బాల్లో వారి క… Read More
శిరోముండనం కేసు ... నూతన్ నాయుడు భార్యతోసహా ఏడుగురిపై కేసు..అందులో నలుగురు మహిళలుబిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం చేయించడం ఏపీలో మరో కొత్త వివాదానికి కారణమైంది. ఇటీవల కాలంలో ఈ ఏపీలో దళితులపై దాడులు కలకలం… Read More
కేబుల్ టీవీ దిగ్గజం, హాత్ వే రాజశేఖర్ కన్నుమూత....హాత్వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్,వెంకటసాయి మీడియా సంస్థ అధినేత చెలికాని రాజశేఖర్ శనివారం(అగస్టు 29) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధప… Read More
ఇంకా కోమాలోనే మాజీ రాష్ట్రపతి ... ప్రణబ్ ముఖర్జీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి గతం కంటే కాస్త మెరుగైందని అంటున్నారు వైద్యులు . ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు . ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆర్మీ… Read More
విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ డ్రోన్ వీడియో.. వావ్ అంటోన్న నెటిజన్లు..కనకదుర్గ ప్లై ఓవర్ పనులు పూర్తయిన సంగతి తెలిసిందే. టెస్ట్ రన్ కొనసాగుతోంది. వచ్చేనెలలో ప్లై ఓవర్ ప్రారంభించబోతున్నారు. అయితే ఫ్లై ఓవర్కి సంబంధించి డ్… Read More
0 comments:
Post a Comment