న్యూఢిల్లీ: భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని లాన్సెట్ జర్నల్ కొత్త అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్ సోకినవారికి వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువ ఉంటే యాంటీబాడీలు తగ్గిపోయే అకాశం ఉందని వెల్లడించింది. కరోనావైరస్ సోకినవారికి ఫైజర్ సింగిల్ డోసు ఇస్తే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqSa3Y
డెల్టా వేరియంట్కు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తక్కువ ఉంటేనే ప్రయోజనం: లాన్సెట్ స్టడీ
Related Posts:
ఉన్నత విద్యలో తెలంగాణ భేష్ ఓవరాల్ ర్యాంకింగ్లో హెచ్సీయూకి 11 ప్లేస్ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పడింది. జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించాయి. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్, స్టేట్… Read More
ఏపి ఎన్నికలకు అంతా సిద్దం ,ఎన్నికల ప్రధానధికారి ద్వివేదిఏపి ఎన్నికలకు అంతా సిద్దంగా ఉందని ఏపి ఎన్నికల ప్రధానధికారి గోపాలక్రిష్ణ ద్వివేది తెలిపారు. ఉదయం ఆరుగంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని కాగా ఏడు గ… Read More
బీజేపీ కాన్యాయ్ పై మావోయిస్టుల బాంబుదాడి. ఎమ్మెల్యే సహ ఐదుగురు పోలీసుల మృతి.రాయ్పూర్ : మరో 36 గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా ... అదనుచూసి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్ఘడ్లో బీజేపీ నేతల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాం… Read More
తెలంగాణ వీరప్పన్ ఖేల్ ఖతం..! పోలీసులకు చిక్కిన ఎడ్ల శ్రీను.. ఇక అడవులు సేఫా?రామగుండం : అతి సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. ఆడిందే ఆటగా.. ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్లుగా అడవి … Read More
వీరుడా వందనం : అమర జవాన్లకు రాష్ట్రపతి నివాళిఢిల్లీ : సరిహద్దులో గస్తీ కాస్తూ, విధి నిర్వహణలో ఆసువులు బాసిన అమర జవాన్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం పాటుపడుతోన్న… Read More
0 comments:
Post a Comment