న్యూఢిల్లీ: భారత్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్పై కరోనావైరస్ ఒరిజినల్ వేరియంట్ కన్నా తక్కువ ప్రభావం చూపుతోందని లాన్సెట్ జర్నల్ కొత్త అధ్యయనంలో తేలింది. డెల్టా వేరియంట్ సోకినవారికి వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎక్కువ ఉంటే యాంటీబాడీలు తగ్గిపోయే అకాశం ఉందని వెల్లడించింది. కరోనావైరస్ సోకినవారికి ఫైజర్ సింగిల్ డోసు ఇస్తే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pqSa3Y
డెల్టా వేరియంట్కు వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తక్కువ ఉంటేనే ప్రయోజనం: లాన్సెట్ స్టడీ
Related Posts:
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు … Read More
ఊఫ్.. ఊఫ్.. పొగరాయుళ్లకు చెక్..! బహిరంగా ప్రదేశాల్లో పొగ ఊదితే జీవితం మసే..!!హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 'ధూమపాన రహిత' నగరంగా మారనుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై కఠినంగా వ్యవహరించడంతోపాటు అవగాహన సదస్సులు నిర్… Read More
టార్గెట్ రాజ్యసభ... బీజేపీ నెక్స్ట్ ప్లాన్ అదేనా?ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఇప్పుడు రాజ్యసభపై కన్నేసింది. పెద్దల సభలో బలం పెంచుకోవడంపై దృష్టి పెట్ట… Read More
మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించా… Read More
హాజీపూర్ ఘటన మరువకముందే .... వలిగొండలో ఓ కామాంధుడి ఘాతుకంహజీపూర్ ఘటన మరువకముందే మరో దారుణం జరిగింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి స్థానికంగా కలకలం రేపింది. మానసిక వికలాం… Read More
0 comments:
Post a Comment