న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారిన వేళ ఆవేదన వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు, వ్యాక్సిన్ల కొరతకు సంబంధించి కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్కు చెందిన పనాసియా బయోటెక్ సంస్థ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (RDIF)సహకారంతో స్పుత్నిక్ వీ టీకాను తయారు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vPTEXI
Friday, June 4, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment