Saturday, June 5, 2021

Rohini Sindhuriపై యడియూరప్ప సర్కార్ బదిలీ వేటు: ఆ కీలక శాఖలో పోస్టింగ్: తోటి ఐఎఎస్‌‌‌పైనా

బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. బదిలీ అయ్యారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది. రోహిణి సింధూరిపై ఘాటు ఆరోపణలు సంధిస్తూ.. ఏకంగా తన సర్వీసుకే రాజీనామా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uQy9oh

0 comments:

Post a Comment