న్యూఢిల్లీ: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడ్డ 123 మంది ప్రభుత్వ అధికారులను విచారణ చేసేందుకు అనుమతి కోసం కేంద్ర నిఘా సంస్థ సీవీసీ ఎదురుచూస్తోంది. ఇందులో ఐఏఎస్ అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కేంద్రం పరిధిలో నడిచే సీబీఐ, ఈడీ, ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో కొందరు ఉన్నట్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I5ILKN
సీబీఐ ఈడీల్లో కూడా అవినీతి అధికారులు ఉన్నారట: విచారణ అనుమతి కోసం సీవీసీ పడిగాపులు
Related Posts:
సీఎం కుటుంబ దోపిడీ బయటపడుతుందనేనా?: ఈటల బీజేపీలో చేరికపై విజయశాంతి సంచలనంహైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్… Read More
'వుహాన్ ల్యాబ్ లీక్'ను డా.ఫౌసీ కవర్ చేశారా-సంచలనం రేపుతున్న ఈమెయిల్స్-అసలేం జరుగుతోంది...కరోనా వైరస్ ఎలా పుట్టుకొచ్చింది... ఎక్కడినుంచి పుట్టుకొచ్చిందనే దానిపై ఇప్పటికీ కచ్చితమైన ఆధారాలు లేవు. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ ల… Read More
వ్యాక్సిన్ పాస్పోర్ట్-తీవ్రంగా వ్యతిరేకించిన భారత్-ఇది వివక్షేనని తేల్చి చెప్పిన కేంద్రమంత్రికరోనా నేపథ్యంలో అభివృద్ది చెందిన దేశాలు 'వ్యాక్సిన్ పాస్పోర్ట్'ను తెరపైకి తీసుకొస్తున్నాయి. అంటే,భవిష్యత్తులో వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఉన్నవారిని మాత్… Read More
ఏకాదశి ఉపవాస వ్రత నియమాలు ఏమిటి ..?ముందు రోజు మరుసటి రోజు ఏం చేయాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Donald Trump: ఫేస్ బుక్ షాక్, సార్..... మీరు చూసుకోవచ్చు, చెయ్యకూడదు, రెండేళ్లు బ్లాక్ లిస్టులో !న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో అమెరికా అధ్యక్షుడి హోదాలో ప్రపంచ దేశాల మీద పె… Read More
0 comments:
Post a Comment