ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాల యంలో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన కేబినెట్లో అనేక వర్గాలకు వరాలు ప్రకటించారు. మంత్రులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసారు. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్ పదవులకు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే విధంగా సీపీఎస్ రద్దు..ఆర్టీసి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDvAjk
మంత్రులకు జగన్ హెచ్చరికలు: పదవులు రద్దు: 27 శాతం ఐఆర్.. సీపీఎస్ రద్దు..ఆర్టీసి విలీనానికి
Related Posts:
కోడెల మొదటి ఆత్మహత్యయత్నంపై చంద్రబాబు స్పందిస్తే.. ఆయన చనిపోయోవాడు కాదు : అంబటి రాంబాబుఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు మొదటిసారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబు స్పందించి ఉంటే, ఆయన ఆత్మహత్య చేసుకునేవాడు కాదని ఎమ్మెల్యే అంబటి రా… Read More
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 700 అప్రెంటిస్ ఉద్యోగాలుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 700 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్… Read More
మద్యం మత్తులో తల్లి: పసిపాప కిడ్నాప్..సూరత్లో ప్రత్యక్షంఈ మధ్య కిడ్నాపర్లు ఎక్కువగా చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ అపహరణకు పాల్పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన… Read More
తీహార్ జైల్లో డీకే టెన్షన్ టెన్షన్: ఈడీ ఎవర్నీ పిలిచినా అదే పరిస్థితి, ఐశ్వర్య, లక్ష్మీ!న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఆందోళనతో ఉన్నారని, ఈడీ అధికారులు ఎవర్ని విచారణ చేసినా ఒకటే టెన్షన్ పడిపోత… Read More
గ్రామ సచివాలయ ఫలితాలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం : వైసీపీఇటివల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన సచివాలయ ఉద్యోగుల పరీక్షలో అక్రమాలు జరిగాయని చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నా… Read More
0 comments:
Post a Comment