Monday, June 10, 2019

మంత్రుల‌కు జ‌గ‌న్‌ హెచ్చ‌రిక‌లు: ప‌ద‌వులు ర‌ద్దు: 27 శాతం ఐఆర్‌.. సీపీఎస్ ర‌ద్దు..ఆర్టీసి విలీనానికి

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్యక్ష‌త‌న జ‌రిగిన తొలి కేబినెట్ స‌మావేశంలో అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. స‌చివాల యంలో దాదాపు ఆరు గంట‌ల పాటు జ‌రిగిన కేబినెట్‌లో అనేక వర్గాల‌కు వ‌రాలు ప్ర‌క‌టించారు. మంత్రుల‌కు కొన్ని హెచ్చ‌రిక‌లు జారీ చేసారు. టీడీపీ ప్ర‌భుత్వంలో నియ‌మించిన నామినేటెడ్ ప‌ద‌వుల‌కు ర‌ద్దు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. అదే విధంగా సీపీఎస్ ర‌ద్దు..ఆర్టీసి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDvAjk

Related Posts:

0 comments:

Post a Comment