న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు ఉన్న సత్తా ఏమిటో మరోసారి నిరూపితమైంది. ఇన్ని రోజుల లాక్డౌన్ తరువాత పరిమితంగానే పట్టాలెక్కబోతున్నప్పటికీ..ప్రయాణికులకు తన అవసరాలేమిటో స్పష్టం చేసింది. కోట్లాదిమంది ప్రజల దైనందిన జీవితంలో భాగమైన రైళ్లలు.. ఈ సాయంత్రానికి పట్టాలెక్కబోతున్నాయి. తన నాన్స్టాప్ జర్నీని రీస్టార్ట్ చేయబోతున్నాయి. వేలమందిని తమ గమ్యస్థానాలకు చేర్చడానికి రెడీ అవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dQAtnt
Tuesday, May 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment