పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జూలైలో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కరోనా వైరస్ వల్ల పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులతోపాటు పేరంట్స్ కూడా ఆందోళన చెందడంతో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bmnbNC
ఏపీలో పదో తరగతి పరీక్షలు: జూలైలో నిర్వహణ, త్వరలో షెడ్యూల్: మంత్రి సురేశ్
Related Posts:
పక్కదేశాల్లో చిచ్చు పెట్టడం చైనా తర్వాతే.. కజకిస్తాన్లో కొత్త వైరస్ వ్యాప్తి వట్టిదే.. అసలు కథ..'అంటు వ్యాధులకు పుట్టినిల్లు'గా పేరు పొందడమేకాదు, తన రోగాలను అందరికీ అంటించి ప్రపంచాన్ని ఆగం చేసిన పాపం చైనాదే.. అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రం… Read More
కేసీఆర్,కేటీఆర్ ఇద్దరిదీ వ్యూహాత్మక నిశ్శబ్దమేనా.?కరోనా గురించి, కనపడకపోడం గురించి అదే చెప్తారా.?హైదరాబాద్ : ఏదైనా రాజకీయ పార్టీలోని సామాన్య కార్యకర్త మీద ఆరోపణలు చెలరేగినా, వదంతులు వ్యాపించినా, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించినా అంతగా ప్రాము… Read More
మిజోరాంలో భూకంపం: 4.3గా తీవ్రత నమోదు, ఆందోళనలో జనంన్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో ఏదో ఓ మూలన భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ భూకంపాలు సంభవిస్తున… Read More
మళ్లీ పుడితే ఈ అత్తకు అల్లుడిగానే..నెట్టింట తెలుగు మహిళకు జేజేలు..కొత్త అల్లుడి కోసం 67రకాల వంటకాలు.''మళ్లీ జన్మంటూ ఉంటే కచ్చితంగా ఇండియాలో.. అది కూడా ఈవిడకు అల్లుడిగానే పుడతా..'' ఓ విదేశీయుడి కామెంట్. ''ఏంటి బాబు.. ఆ అల్లుడుగారు కుంభకర్ణుడా? లేక బకా… Read More
ఐసీఎస్ఈ 10, ఐఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు రేపే.. వెబ్సైట్లో రిజల్ట్స్.. ఎస్సెమ్మెస్ కూడా...ఐసీఎస్ఈ 10, ఐఎస్సీ 12వ తరగతి పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తామని కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐసీఎస్ఈ) గురువారం ఒ… Read More
0 comments:
Post a Comment