తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణనికి ముహుర్తం ఖారరైనట్టు తెలుస్తోంది. జూలై నెల ఆషాడమాసం కావడంతో.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమీ పూజ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకు అప్పగించిన ఏపీ భవనాల్లో ఉన్న ఫైళ్లను సైతం ఏపి అధికారులు తరలిస్తున్నారు. తరలింపుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ,ఏపీ అధికారులు సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wNqzzk
తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ అక్కడే... శంకుస్థాపన ముహుర్తం జూన్ 27..?
Related Posts:
కశ్మీరీలను మాత్రం జంతువుల్లా బోనుల్లో నిర్భంధించారు...ముఫ్తి కూతురు లేఖదేశం మొత్తం స్వాంతంత్ర్య దినోత్సవాలు నిర్వహిస్తుంటే కశ్మీర్ ప్రజలు బోనుల్లో ఉండే జంతువుల్లాగా నిర్భంధంలో ఉంచారని కశ్మీర్ మాజీ సీఎం మహబుబా ముఫ్తి కూతుర… Read More
అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్నాథ్ కామెంట్జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస… Read More
పండుగ పేరుతో కొన్నిరోజుల పాటు పస్తులు: అస్తిపంజరంలా మారిన ఏనుగుకొలంబో: పండుగలు, పబ్బాల సమయంలో లేదా నిరాహార దీక్షల సమయంలో మనుషులు ఉపవాసం ఉంటారు. ఎంత కఠినంగా ఉపవాసం ఉన్నప్పటికీ.. ఒక్కరోజు కంటే ఎక్కువగా ఉండలేరు. మరుస… Read More
చంద్రబాబుకు సెంటు స్థలం కూడా లేదు... దరఖాస్తు చేసుకో ఇల్లిస్తాం అన్న ఎమ్మెల్యే ఆర్కేకృష్ణా నదికి వస్తున్న వరద ప్రభావం చంద్రబాబు ఉండవల్లి నివాసంపై పడుతుంది. చంద్రబాబు ఇల్లు ముంపుకు గురవుతుంది. ఇక ఈ నేపధ్యంలో చంద్రబాబు నివాసం ముంపుపై వై… Read More
కరెంట్ బిల్లుల్లో మోసం.. 30 రోజులు మించి బిల్లింగ్.. ఆ ప్రచారం నమ్మొద్దంటూ..!హైదరాబాద్ : కరెంట్ బిల్లుల్లో మోసం జరుగుతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ మేసేజ్ తెగ చక్కర్లు కొడుతోంది. ముప్పై రోజులకు కొట్టాల్సిన బిల్లు పది రోజుల వరకు… Read More
0 comments:
Post a Comment