తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణనికి ముహుర్తం ఖారరైనట్టు తెలుస్తోంది. జూలై నెల ఆషాడమాసం కావడంతో.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమీ పూజ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకు అప్పగించిన ఏపీ భవనాల్లో ఉన్న ఫైళ్లను సైతం ఏపి అధికారులు తరలిస్తున్నారు. తరలింపుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ,ఏపీ అధికారులు సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wNqzzk
Monday, June 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment