తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణనికి ముహుర్తం ఖారరైనట్టు తెలుస్తోంది. జూలై నెల ఆషాడమాసం కావడంతో.. ఈనెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమీ పూజ చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణకు అప్పగించిన ఏపీ భవనాల్లో ఉన్న ఫైళ్లను సైతం ఏపి అధికారులు తరలిస్తున్నారు. తరలింపుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ,ఏపీ అధికారులు సమావేశమయ్యారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wNqzzk
తెలంగాణకు కొత్త సెక్రటేరియట్ అక్కడే... శంకుస్థాపన ముహుర్తం జూన్ 27..?
Related Posts:
శశి థరూర్కు ట్విట్టర్ షాక్... తాత్కాలికంగా ఖాతా బ్లాక్... మూర్ఖత్వమే అన్న ఎంపీ...భారత్లో మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ చేపడుతున్న చర్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. శుక్రవారం(జూన్ 25) కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అక… Read More
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం... దళిత్ ఎంపవర్మెంట్పై అఖిలపక్ష సమావేశం...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దళితుల అభివృద్దికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నార… Read More
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత ముదిరాజ్... ఏఐసీసీ ఉత్తర్వులు...తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర… Read More
వాసాలమర్రి సహపంక్తి భోజనం: సీఎం పక్కన కూర్చున్న మహిళతోపాటు 18మందికి అస్వస్థత, ఇంటింటికీ..హైదరాబాద్: ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న సందర్భంగా ఆ గ్రామ వాసులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన విషయం తెలిసిందే. అయితే… Read More
Delta plus variant: థర్డ్వేవ్ ముప్పు దాపురించిందా: ఆ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతోన్న కేసులుముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం, విధ్వంసకర పరిస్థితులు దేశంలో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్నాయి. దీని బారిన పడిన అన్ని రాష్ట్రాలు క… Read More
0 comments:
Post a Comment