Tuesday, May 12, 2020

కరోనాలోనూ వైసీపీ రంగులు - హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్- ఈసారి కృష్ణాజిల్లాలో స్కూళ్లకు..

ఏపీలో గతేడాది అధికారం చేపట్టాక ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం ప్రారంభించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని లెక్కచేయలేదు. చివరికి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో రంగుల మార్పిడి కోసం ఓ కమిటీ నియమించి, దాని సూచనల అనుగుణంగా కొత్త రంగులు నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలో శివాలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZ3OE4

Related Posts:

0 comments:

Post a Comment