ఏపీలో గతేడాది అధికారం చేపట్టాక ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం ప్రారంభించిన జగన్ సర్కార్.. ఆ తర్వాత ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని లెక్కచేయలేదు. చివరికి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో రంగుల మార్పిడి కోసం ఓ కమిటీ నియమించి, దాని సూచనల అనుగుణంగా కొత్త రంగులు నిర్ణయించింది. చిత్తూరు జిల్లాలో శివాలయ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZ3OE4
కరోనాలోనూ వైసీపీ రంగులు - హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్- ఈసారి కృష్ణాజిల్లాలో స్కూళ్లకు..
Related Posts:
జార్ఖండ్ లో ఓడింది నేనే.. బీజేపీ కాదన్న సీఎం.. సోరెన్కు విషెస్ చెప్పిన ప్రధాని మోదీజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. రెండో సారి సీఎం కావాలనుకున్న రఘుబర్ దాస్ కల కల్లగానే మిగిలిపోయింది. ఎన్నికల ఫలితాలప… Read More
ఇప్పుడు ఆ శరీరాలు ఏం చేసుకోవాలి: దిశ నిందితుల కుటుంబసభ్యుల కన్నీరుహైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్… Read More
ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు సిద్దం...అప్పుడే సీఎం సినిమా బయటపడుతుంది.. లోకేష్ ట్వీట్ల దాడిఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ... వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ వ్యవహారం కొనసాగి… Read More
మోగిన మున్సిపల్ నగారా, 7న నోటిఫికేషన్, 8 నుంచి నామినేషన్ల స్వీకరణతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జనవరి 7వ తేద… Read More
సినిమాలపై మోజుతో వలలో చిక్కి.. ప్రధాని ఇలాకాలో రేప్ బాధితురాలి ఆక్రందన..ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో రేప్ బాధితురాలైన మైనర్ బాలిక, కుటుంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. తమ ఫిర్యాదును పోలీసుల… Read More
0 comments:
Post a Comment