అమరావతి/హైదరాబాద్ : వైయస్సార్సీపి ప్రభుత్వాన్ని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రశ్నించారు. రాష్ట్రం లో జరగుతున్న ఇసుక వ్యవహారంపై గత టీడిపి ప్రభుత్వాన్ని తారా స్దాయిలో తప్పుబట్టిన వైసీపి నేతలు ప్రస్తుతం చేస్తున్నదేంటని సూటిగా ప్రశ్నించారు. వైసిపి ఆద్వర్యంలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని గుర్తు చేసారు. గత టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LiHlgT
టీడిపి ఇసుక మాఫియాను ప్రోత్సహించిందన్నారు..!మీరు చేస్తుందేంటి..?వైసీపికి పవన్ సూటి ప్రశ్న..!!
Related Posts:
పక్కా ప్లాన్ ప్రకారమే విద్యార్థులపై దాడి: ప్రతి రాడ్డుకు ‘డిబేట్’తో జవాబంటూ ఐషే ఘోష్న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో కొందరు వ్యక్తులు తమపై పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని జేఎన్యూ విద్యార్థి సంఘం … Read More
జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్… Read More
పాకిస్తాన్ నిర్ణయంతో.. ఏపీలోని ఆ 20 కుటుంబాలకు ముందే సంక్రాంతి.. సీఎం జగన్కు థ్యాంక్స్ఏపీ నుంచి పొట్టచేతబట్టుకుని గుజరాత్ కు వెళ్లి.. చేపల వేట బోటులో పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి.. 14 నెలల పాటు కరాచీ జైలులో నరకం చూసిన ఆంద్రా… Read More
నపుంసకుడు కాదు మృగాడు, సైకో శ్రీనును ఉరితీయాలి, పోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్హాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఫోక్స్ స్పెషల్ కోర్టులో శ్రావణి కేసు సందర్భంగా పీ… Read More
విశాఖపై సీఎం జగన్ సంచలన నిర్ణయం.. రాజధాని ప్రకటనకు ముందే అధికారులకు కీలక ఆదేశాలు..రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతిలో పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగుతున్న వేళ.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయకముందే… Read More
0 comments:
Post a Comment