కరోనా వైరస్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ శివాలెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆమె విరుచుకుపడ్డారు. ఆపత్కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని దీదీ మండిపడ్డారు. అంతేకాదు ముందుగా రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ సమయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YUAvXc
మోడీపై దీదీ గుస్సా: ఆపత్కాలంలో కూడా రాజకీయాలేనా..? శివాలెత్తిన ఫైర్ బ్రాండ్
Related Posts:
Saudi Arabia: ఉమ్రా యాత్రీకులకు గుడ్న్యూస్: 18 నెలల తరువాతరియాద్: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు రోజులు, నెలల తరబడి మూతపడ్డాయి. వాటిని సందర్శించడానికి వచ్చే భక్… Read More
శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది..ఎలాంటి వ్రతాలు చేయాలి..? శ్రావణమాసం… Read More
Handsome CM: సార్... మీరు చాలా అందంగా ఉన్నారు, రోడ్డు మీద సీఎంకు పవర్ ఫుల్ పంచ్, రమ్యా ఎవరు !చెన్నై/క్రిష్ణగిరి/బెంగళూరు: ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఆ సీఎం సిద్దంగా ఉన్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సీఎం ప్రజలు సమస్యలు తెలు… Read More
ప్రధాని మోడీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశం: వ్లాదిమీర్ పుతిన్ హాజరు, పాక్కు షాక్న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సముద్ర భద్రత అంశంపై చర్చలో రష్యా అధ్యక్షుడు … Read More
కరోనా..కంట్రోల్: ఆ రెండు రాష్ట్రాల్లోనే కలవరం: అక్కడ వీకెండ్ లాక్డౌన్స్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో తగ్గుదల స్థిరంగా కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధ… Read More
0 comments:
Post a Comment