Thursday, June 13, 2019

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...

సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై పై సీఎం కేసీఆర్ దశనిర్ధేశనం చేశారు. కాగా ఈ సమావేశాలకు లోక్‌సభ ,రాజ్యసభ ఎంపీలు కలిశారు.ఈనేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశంలో లోక్‌సభా,రాజ్యసభ పక్షనేతలను సీఎం కేసీఆర్ నియమించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KgRfB9

Related Posts:

0 comments:

Post a Comment