సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈనేపథ్యంలోనే పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై పై సీఎం కేసీఆర్ దశనిర్ధేశనం చేశారు. కాగా ఈ సమావేశాలకు లోక్సభ ,రాజ్యసభ ఎంపీలు కలిశారు.ఈనేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా జరుగుతున్న సమావేశంలో లోక్సభా,రాజ్యసభ పక్షనేతలను సీఎం కేసీఆర్ నియమించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KgRfB9
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేకే...
Related Posts:
మమతాబెనర్జీకి షాక్ : సీఎంగా ప్రమాణం చేసి కొన్ని గంటల్లోనే దీదీకి కేంద్ర హోం శాఖ సీరియస్ వార్నింగ్పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తరువాత కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిజెపిపై నిర్ణయాత్మక విజయం సాధించిన తర… Read More
RLD చీఫ్ అజిత్ సింగ్ ఇక లేరు -కరోనా కాటుకు మరో ప్రముఖ నేత బలి -ప్రధాని మోదీ, కీలక నేతల సంతాపందేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతూ మరో ప్రముఖ నేతను బలి తీసుకుంది. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, మాజీ ప్రధాని తనయుడిగా, … Read More
కొవిడ్ వ్యాక్సిన్లపై సంచలన మలుపు -పేటెంట్ హక్కుల రద్దుకు అమెరికా ఓకే -భారత్కు బైడెన్ మద్దతు, లేదా విలయమేఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి కొత్తరకం వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ఇకాస్త వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం నాటికి గ్లోబల్ … Read More
భారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలుభారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే,వేలల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 3… Read More
తెలంగాణలో కరోనా: ఐసీయూ బెడ్లు ఫుల్ -ఒక్కరోజే 52 మంది మృతి -కొత్తగా 6,026 కేసులు -గ్రేటర్లో వైరస్ జోరుతెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాలకంటే తెలంగాణలో కొవిడ్ పరిస్థితులు మెరుగ్గానే ఉన్నందున పూర్తి లాక్ డౌన్ అవసరం లేదని ప్రభుత్… Read More
0 comments:
Post a Comment