ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి కొత్తరకం వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ ఇకాస్త వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 15.5కోట్లకు, మరణాల సంఖ్య 32.55లక్షలకు పెరిగాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు మాత్రమే విరుగుడుగా పనిచేస్తుండటంతో అన్ని దేశాలూ టీకాలపై ఫోకస్ పెట్టాయి. కానీ అగ్రరాజ్యాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3emhPqs
కొవిడ్ వ్యాక్సిన్లపై సంచలన మలుపు -పేటెంట్ హక్కుల రద్దుకు అమెరికా ఓకే -భారత్కు బైడెన్ మద్దతు, లేదా విలయమే
Related Posts:
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. భారీగా పెరిగిన రికవరీ: యాక్టివ్ కేసుల తగ్గుముఖంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకపోయినప్పటికీ.. కొత్త పాజిటివ్ కేసుల సంఖ… Read More
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ది ఆత్మహత్యా ? హత్యా ? ఏం తేల్చారు . సీబీఐ కి మహారాష్ట్ర హోం మంత్రి ప్రశ్నలుబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణ జరుపుతుంది. సుశాంత్ మృతి చెంది ఇంత కాలం అవుతున్నా ఆయన మరణంపై సీబీఐ దర్యాప్… Read More
కేసీఆర్ గారికి విజ్ఞప్తి... దయచేసి ఆ విషయంలో చొరవ చూపాలని... కన్నీళ్లు పెట్టుకున్న శివ బాలాజీ భార్యఫీజుల విషయంలో ప్రేవేట్ స్కూళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయంటూ ఇటీవల నటుడు శివ బాలాజీ,అతని భార్య మధుమిత గొంతెత్తిన సంగతి తెలిసిందే. మణికొండలోని ఓ ప… Read More
చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..ప్రపంచమంతా వైరస్ విలయంతో విలవిల్లాడుతున్నా.. కరోనా పుట్టినిల్లయిన చైనాలో మొన్న జులైలో ‘కుక్క మాసం వేడుకలు' గొప్పగా జరిగాయి. వేలాది శునకాలు చంపి తినడంప… Read More
శిక్ష భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా..: హాథ్రస్ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిజ్ఞలక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్లో 19ఏళ్ల అమ్మాయి అత్యాచారం, దారుణ హత్యపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అం… Read More
0 comments:
Post a Comment