దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతూ మరో ప్రముఖ నేతను బలి తీసుకుంది. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, మాజీ ప్రధాని తనయుడిగా, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడిగా దేశవ్యాప్తంగా పాపులారిటీ కలిగిన అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. ఏప్రిల్ 22న కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయి, గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tqMg2W
RLD చీఫ్ అజిత్ సింగ్ ఇక లేరు -కరోనా కాటుకు మరో ప్రముఖ నేత బలి -ప్రధాని మోదీ, కీలక నేతల సంతాపం
Related Posts:
ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు .. మరికాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన !!ప్రధాని నరేంద్రమోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్… Read More
coronavirus: వైరస్ కట్టడిలో దేశానికే ఆదర్శం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకరోనా వైరస్ కట్టడిలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తోండటంతో తొలుత ల… Read More
Coronavirus: బెంగళూరులో ఎక్కువైన కేసులు, డాక్టర్లు, నర్సులు ఫైర్, క్వారంటైన్ లో ఉంటాం !బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి Coronavirus క్వారంటైన్, ఐసోలేషన్ వార్… Read More
కరోనా ఆంక్షలు.. బంద్ సమయంలో భోజన కష్టాలు..!మానవత్వం చాటుకుంటున్న సాటి మనుషులు..!హైదరాబాద్/అమరావతి : కరోనా మహమ్మారి దేశ ప్రజల మీద స్వైర విహారం చేసేందుకు సై అంటోంది. ఈ ప్రాణాంతక వ్యాధి దేశంలో ప్రబలకుండా ఉండేందుకు దేశ ప్రజలందరూ స్వీయ… Read More
షాకింగ్ థియరీ : కరోనాకు 5జీ టెక్నాలజీతో లింకు? తగలబడిపోతున్న టవర్లు..కరోనా వైరస్ కంటే దాని చుట్టూ అల్లుకుంటున్న నిరాధారిత కుట్ర కోణాలను,దుష్ప్రచారాలను,తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్గా మారిం… Read More
0 comments:
Post a Comment