Wednesday, May 5, 2021

భారత్ లో కరోనా భయానక రికార్డ్ , 24 గంటల్లో 4.12 లక్షల కేసులు, 3,980 మరణాలు

భారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. నిత్యం లక్షల్లో కేసులు నమోదు అవుతుంటే,వేలల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 3,980 మంది మరణించారు. ఇది ఇప్పటివరకు ఒక రోజులో అత్యధికంగా నమోదైన మరణాల సంఖ్య. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన మరణాలు 2,30,168 కు చేరుకున్నాయి. రోజువారీ కేసుల్లో భారత్ రికార్డ్ బ్రేక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uokXrf

Related Posts:

0 comments:

Post a Comment