Thursday, June 13, 2019

ఫరూక్ అబ్దుల్లా వర్సెస్ పండిట్స్ : జ్యేష్టాదేవి దర్శనానికి యత్నం, అడ్డుకున్న పండిట్లు ...

శ్రీనగర్ : జ్యేష్ఠాదేవిని దర్శించుకుంటానని సవాల్ చేసిన జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే భారీగా గుమికూడిన ప్రజలు ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ వైపు ఫరూక్ అబ్దుల్లా, మరోవైపు పండిట్లు మోడీ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MMDtbK

Related Posts:

0 comments:

Post a Comment