Thursday, June 6, 2019

12నుండి జగన్ సీఎంగా మొదటి అసేంబ్లీ సమావేశాలు: నోటిఫికేషన్ విడుదల.. సమావేశాలు సాగేదిలా..

ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌రువాత తొలి అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నా యి. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ నోటిఫికేష‌న్ జారీ చేసారు. 13న నూత‌న స్పీక‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 14న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించ‌నున్నారు. స‌మావేశాలు ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌నేది బిఏసీ స‌మావేశం లో నిర్ణ‌యం తీసుకోనున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QUde1w

Related Posts:

0 comments:

Post a Comment