అమరావతి/హైదరాబాద్: ఏపీలో 2024లో అధికారంలోకి వస్తామని అనుకోవడం లేదని.. అయితే, పదేళ్లలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన్ను 'మీరు భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా' అని ప్రశ్నించగా... ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EX7fnL
ఏపి బీజేపిలో సీఎం అభ్యర్థి ఎవరైనా కావొచ్చు..! రాంమాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!!
Related Posts:
జీడీపీ 5 శాతానికి చేరింది.. అందుకే బెయిల్ రావడం లేదు, మీడియా ప్రతినిధులతో చిదంబరం ...న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గుక్కతిప్పుకొనివ్వడం లేదు. సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే 12 రోజులు కస్ట… Read More
చైనా దారుణాలు..! స్కూల్లో ఉన్న చిన్న పిల్లలపై కత్తులతో దాడి ..! 8మంది విద్యార్థులు మృతి...!స్కూల్లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులపై ఓ ఉన్మాదీ విచక్షణ రహితంగా వ్యవహరించాడు. ఒక్కసారిగా స్కూల్లోకి చొరబడి అభం శుభం తెలియని విద్యార్థులపై కత్తు… Read More
టార్గెట్..2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి పగ్గాలు ప్రియాంకా గాంధీ చేతికి?లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొత్త బాధ్యతలను అందుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటిదాకా ఉత్తర్ ప్రదేశ్ తూ… Read More
వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల ప… Read More
అటాకింగ్లో నెంబర్ వన్: అపాచీ ఏహెచ్ హెలికాఫ్టర్ విశిష్టతలు ఏంటి..?పంజాబ్ : దాయాది దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన బలోపేతం దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని బోయింగ్ సంస్థ … Read More
0 comments:
Post a Comment