ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారన్న వార్తలు వివాదాన్ని మరింత పెంచాయి. ఏప్రిల్ 1న వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంపై విమర్శలు గుప్పించడం,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J3aX2T
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
33 సీట్లకు 29 స్థానాలు ఇచ్చారు... ఎలాంటీ నష్టం జరగదు... తేల్చేసిన కృష్ణా ,గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేలరాజధాని రైతులు ఎలాంటీ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు. రైతులతో నేరుగా మాట్లాడతామని వారు స్పష్టం చేశారు. లక్షల కోట్లు పె… Read More
కాంగ్రెస్కు షాక్.. ప్రియాంక సన్నిహితురాలి గుడ్ బై.. సొంత పార్టీ ప్రయత్నాల్లో దళిత లీడర్దళితులకు దగ్గరకావడం ద్వారా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మళ్లీ పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. గతంలో ఎంపీగ… Read More
'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినె… Read More
టెక్ మహీంద్రా కొత్త పాలసీ : స్వలింగ సంపర్కులకు కూడా ఆ లీవ్..కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా, పురుష ఉద్యోగులకు పేరంటల్ లీవ్ ఇవ్వడం సహజమే. కానీ బిడ్డను దత్తత తీసుకునే స్వలింగ సంపర్కుల పరిస్థితేంటి..? ఇదే అంశం… Read More
నుస్రత్ జహాన్ తాజా ఫోటోలు.. ఉద్యమాలు, సినిమా ప్రమోషన్లతో యువ ఎంపీ బిజీబిజీఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే, మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్. కోల్… Read More
0 comments:
Post a Comment