రాజధాని రైతులు ఎలాంటీ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు. రైతులతో నేరుగా మాట్లాడతామని వారు స్పష్టం చేశారు. లక్షల కోట్లు పెట్టి ఓకే దగ్గర రాజధాని నిర్మాణం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ది చెందడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. మరోవైపు కృష్ణా, గుంటూరు నగరాల అభివృద్దికి కమిషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39hSE3Y
33 సీట్లకు 29 స్థానాలు ఇచ్చారు... ఎలాంటీ నష్టం జరగదు... తేల్చేసిన కృష్ణా ,గుంటూరు వైసీపీ ఎమ్మెల్యేల
Related Posts:
ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం మరో రకంగా సృష్టిస్తోంది: అరుణ్ జైట్లీయూపీఏ హయాంలో సగటు ద్రవ్యోల్బణం 10శాతం ఉండగా ఎన్డీఏ హయాంలో అది 4.5 శాతానికి తగ్గిందన్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. దీని బట్టి చూస్తే మధ్యతరగతి వారి … Read More
ప్రియుడి మోజులో నంది హిల్స్ లో భర్తను చంపిన భార్య, పెట్రోల్ పోసి నిప్పంటించి, చివరికి !బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో భర్తను దారుణంగా హత్య చేసిన మహిళను కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. భర్తను హత్య చేసిన మహిళతో పాటు ఆమె … Read More
తారా స్థాయికి చేరిన వర్గ పోరు..! అంతర్మదనం లో వైయస్ఆర్సీపి..!అమరావతి/హైదరాబాద్ : రాబోవు ఎన్నికల్లో అధికారం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయా..? పార్టీలో కీలక నేతలో ఒకర… Read More
సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా లేకున్నా హాసన్ లో మేము పోటీ చేస్తాం, నో డౌట్, సీఎం కుమార సోదరుడు !బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, లేకున్నా తాము మాత్రం హాసన్ లో పోటీ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సోదరుడు, మంత… Read More
మద్యంతర బడ్జెట్ పై టీ కాంగ్రెస్ గరం గరం..! ఎన్నికల స్టంట్ గా అభివర్ణించిన నేతలు..!హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే కేంద్రం ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్ర బీజేపి ప్రభుత్వం పై ద్వజమెత్తి… Read More
0 comments:
Post a Comment