బెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తే హంతకుడని తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అతను చెప్పిన కారణాలు పోలీసులకు సైతం నివ్వెరపరిచేలా చేశాయి. ఓ చిన్న వివాదం కారణంగా తల్లికుమార్తెలను హత్య చేయాల్సి వచ్చిందంటూ నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jg0GQ8
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
Related Posts:
అత్యుత్తమ తీర్పు: నాడు సున్నీ..నేడు షియా: రామమందిరం నిర్మాణానికి ముస్లిం నేతల విరాళంలక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముస్లింలు స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్… Read More
ఆ రెండు పార్టీలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: శరద్ పవార్ముంబై: శివసేన , ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని పూర్తిగా ఐదేళ్లు ప్రభుత్వంలో ఉంటాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు. మ… Read More
ఫ్రెండ్ భార్యకు మత్తు చాక్లెట్ లు ఇచ్చి నగ్నంగా వీడియోలు, బ్లాక్ మెయిల్, గ్యాంగ్ రేప్, సైకోలు !చెన్నై: ఆలయ ఉత్సవాలకు వెళ్లిన స్నేహితుడి భార్యకు కేసిరి ప్రసాదంతో పాటు మత్తు మందు చాక్లట్స్ ఇచ్చి నగ్నంగా తయారు చేసి వీడియోలు తీసి అత్యాచారం చేశారు. స… Read More
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఇంగ్లీష్ రాదట ... చాలా ఇబ్బంది పడుతున్నారటఏపీలో ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియా లో విద్యాబోధన చేయాలి అని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఇ… Read More
ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్సెన్షన్ వేటు.. టీడీపీ కఠిన నిర్ణయంఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట తాను నడుస్తానని బహిరంగంగా ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుం… Read More
0 comments:
Post a Comment