బెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తే హంతకుడని తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అతను చెప్పిన కారణాలు పోలీసులకు సైతం నివ్వెరపరిచేలా చేశాయి. ఓ చిన్న వివాదం కారణంగా తల్లికుమార్తెలను హత్య చేయాల్సి వచ్చిందంటూ నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jg0GQ8
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
Related Posts:
వైఎస్ వద్ద పనిచేసినందుకు గర్వపడుతున్నా: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభబెంగళూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దశమ వర్ధంతిని సందర్భంగా మాజీ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ హయాంలో… Read More
అల్లుడు రూప రాక్షసుడు.. మద్యం సేవించి... అత్తపై ....హైదరాబాద్ : అత్త .. తల్లి తర్వాత తల్లి లాంటిది. అమ్మ లాగే గౌరవించాలి. కానీ ఓ కసాయి మాత్రం తనకు పిల్లనిచ్చిన అత్తనే మట్టుబెట్టాడు. రోజు తాగి .. భార్యను… Read More
పాముకు పాలుపోసిన కాటే వేస్తుంది.. హేమంత్పై సతీశ్ భార్య ప్రశాంతిహైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఇంజినీర్ సతీశ్ మైల హత్య కేసు పూటకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు ప్రియాంక వాళ్ల స్నేహితుడు హేమంత్ హత్య చేశారని అనుకొంటుండగా .. … Read More
మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు: ఆ జర్నలిస్టుపైనే కేసుపెట్టారు!లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కూరకు బదులు ఉప్పు వడ్డించిన ఘటన చర్చనీయాంశంగా మారిన వ… Read More
ఖైరతాబాద్ మహాగణపతిని పూజిస్తే... ఏ విఘ్నం రాదు : గవర్నర్ నర్సింహన్ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజల సందడి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి తొలిపూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ లో ప్ర… Read More
0 comments:
Post a Comment