బెంగళూరు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లికుమార్తె డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానితుడిగా పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తే హంతకుడని తేలింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అతను చెప్పిన కారణాలు పోలీసులకు సైతం నివ్వెరపరిచేలా చేశాయి. ఓ చిన్న వివాదం కారణంగా తల్లికుమార్తెలను హత్య చేయాల్సి వచ్చిందంటూ నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jg0GQ8
తల్లికుమార్తె దారుణహత్యలో ట్విస్ట్! నిందితుడి అరెస్ట్! విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు
Related Posts:
టీడీపీ డ్రామా కంపెనీ, అసైన్డ్ భూముల పేరుతో అన్యాయం.. చంద్రబాబుపై మంత్రుల మండిపాటు..టీడీపీ అధినేత చంద్రబాబుది ముగిసిన అధ్యాయం అని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానిలో చంద్రబాబును అడ్డుకునే అవసరం వైసీపీకి లేదన్నారు. రైతులకు అన్యాయం చే… Read More
తుది నివేదికలో న్యూ అమరావతి: జగన్ తో రాజధాని నిపుణుల కమిటీ భేటీ: తరలింపుపై త్వరలో కీలక ప్రకటన..!అమరావతి: రాజధాని అమరావతిని వేరే ప్రాంతానికి తరలించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతోన్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిపుణుల కమిటీ ప్రతినిధులు ము… Read More
యువతి గ్యాంగ్ రేప్:. కోరిక తీర్చుకోవడంపై ఐదుగురు యువకుల మధ్య గొడవ.. ఒకరి దారుణ హత్యఆమె ఒంటరి.. 32 ఏళ్లకే భర్త చనిపోయాడు. తన ముగ్గురు పిల్లలను సాకేందుకు ఇబ్బంది పడుతుంది. అలాంటి ఆమెపై కొందరు కీచకుల కన్నుపడింది. ఎప్పుడూ ఒంటరిగా దొరుకుత… Read More
అమ్మకానికి అంబానీ మరో కంపెనీ: ఈసారి మీడియా గ్రూపు..ఆ కంపెనీతో చర్చలుముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనకు చెందిన న్యూస్ మీడియాను టైమ్స్ గ్రూప్కు అమ్మే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీ… Read More
చంద్రబాబుపై చెప్పులు, రాళ్లు వేసింది రైతు, ఓ వ్యాపారీ....! డీజీపీ వివరణ, ఖండించిన బాబుటీడీపీ అధినేత అమరావతి పర్యటన ఉద్రిక్తతంగా కొనసాగింది. అనుకూల, వ్యతిరేక నినాదాలు, ఆందోళనల నడుమ మాజీ సీఎం చంద్రబాబు పర్యటన అమరావతిలో ఉద్రిక్తంగా మారింది… Read More
0 comments:
Post a Comment