చిత్తూరు: జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏడు కేంద్రాల్లో ఆదివారం ఉదయం రీపోలింగ్ ఆరంభమైంది. పోలింగ్ సజావుగా సాగుతోంది. తొలి రెండు గంటల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సందర్భంగా చంద్రగిరి సెగ్మెంట్ పరిధిలో ఎన్ ఆర్ కమ్మపల్లి, కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, వెంకట్రామాపురం, కాలేపల్లి,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Yv8yBI
చంద్రగిరి రీపోలింగ్: తొలి రెండు గంటలు సజావుగా!
Related Posts:
అమెరికాలో పెరిగిన ముందస్తు పోలింగ్.. గతం కంటే రెట్టింపు.. కారణమిదేనా..?అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది గంటల్లో జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ఈ సారి ముందస్తు పోలింగ్ పెరిగింది. … Read More
అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజే కరోనాపై యాక్షన్ ప్లాన్: ట్రంప్పై జో బైడెన్ విమర్శలువాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ… Read More
హైదరాబాద్ టైటిల్ గెలవడమే మిగిలింది! ఈ జ్యోతిష్కుడు టోర్నీని ముందే ఊహించాడుహైదరాబాద్: గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు ఓ టీవీ షోలో బాలాజీ హసన్ అనే తమిళ జ్యోతిష్యుడు ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలుస్తుందని, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ వ… Read More
పోలవరం లక్ష్యాన్ని తాకట్టు పెడితే వైసీపిని చరిత్ర క్షమించదన్న టీడిపి నేతలు.!అమరావతి/హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టుపై ఏపి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాయడం, ఆ లేఖను … Read More
రాంగోపాల్ వర్మ ‘దిశ’ విడుదల చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: దోషుల ఫ్యామిలీహైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఆ కేసులో … Read More
0 comments:
Post a Comment